బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూ.. పరిహారం
- September 11, 2018
జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. మృతుల్లో 25 మంది మహిళలున్నారు. బాధితుల్లో అధిక శాతం పెద్దపల్లి, జగిత్యాలకు చెందినవారు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 కంటే ఎక్కువమంది ప్రయాణీకులున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయిల చొప్పున పరిహారం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







