తమన్నా వజ్రాలు
- September 12, 2018
సినిమా రంగంలో కాస్త సంపాదించిగానే హీరో , హీరోయిన్లు సొంత వ్యాపారంలో అడుగుపెట్టడం చేస్తుంటారు..తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తాజాగా సైడ్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలం గా సరైన అవకాశాలు లేని ఈమె ఇక సినిమాలను నమ్ముకుంటే బాగోదని గ్రహించి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యిందట.
వినాయక చవితి రోజున తమన్నా డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రకటించింది. తల్లిదండ్రులకు తను ఇచ్చే కానుక ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చాలామంది నటి నటులు ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టారు కానీ వజ్రాల వ్యాపారం లో మాత్రం అడుగుపెట్టలేదు. ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సౌత్ నుంచి మొదటి హీరోయిన్ తమన్నే అని చెప్పాలి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







