తమన్నా వజ్రాలు
- September 12, 2018
సినిమా రంగంలో కాస్త సంపాదించిగానే హీరో , హీరోయిన్లు సొంత వ్యాపారంలో అడుగుపెట్టడం చేస్తుంటారు..తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తాజాగా సైడ్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలం గా సరైన అవకాశాలు లేని ఈమె ఇక సినిమాలను నమ్ముకుంటే బాగోదని గ్రహించి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యిందట.
వినాయక చవితి రోజున తమన్నా డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రకటించింది. తల్లిదండ్రులకు తను ఇచ్చే కానుక ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చాలామంది నటి నటులు ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టారు కానీ వజ్రాల వ్యాపారం లో మాత్రం అడుగుపెట్టలేదు. ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సౌత్ నుంచి మొదటి హీరోయిన్ తమన్నే అని చెప్పాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







