ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు క్షేమం
- September 13, 2018యూఏఈ - సౌదీ అరేబియా బోర్డర్లోని ఎడారిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని సౌదీ అరేబియన్ బోర్డర్ గార్డ్స్ క్షేమంగా రక్షించారు. బతా ప్రావిన్స్లో షర్కియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతింది. రియాద్లోని యూఏఈ ఎంబసీ ఈ ఘటన గురించిన సమాచారం అందించడంతో, పెట్రోల్స్ని సంఘటనా స్థలానికి పంపించారు. ఎడారిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆఫ్ రోడ్ ఏరియాస్లో ప్రయాణించేవారు ఖచ్చితంగా సేఫ్టీ స్టాండర్డ్స్ని, ప్రోటోకాల్స్ని పాటించాల్సి వుంటుంది. అత్యవసర సందర్భాల్లో 994 నెంబర్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!