ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు క్షేమం
- September 13, 2018యూఏఈ - సౌదీ అరేబియా బోర్డర్లోని ఎడారిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని సౌదీ అరేబియన్ బోర్డర్ గార్డ్స్ క్షేమంగా రక్షించారు. బతా ప్రావిన్స్లో షర్కియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతింది. రియాద్లోని యూఏఈ ఎంబసీ ఈ ఘటన గురించిన సమాచారం అందించడంతో, పెట్రోల్స్ని సంఘటనా స్థలానికి పంపించారు. ఎడారిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆఫ్ రోడ్ ఏరియాస్లో ప్రయాణించేవారు ఖచ్చితంగా సేఫ్టీ స్టాండర్డ్స్ని, ప్రోటోకాల్స్ని పాటించాల్సి వుంటుంది. అత్యవసర సందర్భాల్లో 994 నెంబర్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత