స్కై డైవింగ్ వరల్డ్ కప్ని నిర్వహించనున్న బహ్రెయిన్
- September 13, 2018బహ్రెయిన్లోని గ్రావిటీ విలేజ్ మూడవ ఎఫ్ఎఐ - వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఆఫ్ ఇండోర్ స్కై డైవింగ్ 2018కి వేదిక కానుంది. అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండోర్ స్కై డైవింగ్ అథ్లెట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. విజేతలకు 200,000 డాలర్స్ బహుమతిని అందిస్తారు. మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ గ్రావిటీ ఇండోర్ స్కై డైవింగ్ మరిమ్ ఫాతి మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్డమ్ గతంలో పలు ఇండోర్ స్కై డైవింగ్ కాంపిటీషన్స్ని నిర్వహించిందని చెప్పారు. అయితే ఎఫ్ఎఐ వరల్డ్ కప్ ఆఫ్ ఇండోర్ స్కై డైవింగ్ పోటీల్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పారు మరియమ్ ఫాతి. 100 టీమ్లు 25 దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..