పగిలిన మెయిన్ వాటర్ పైప్ లైన్
- September 14, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రి మరియు విలాయత్ ఆఫ్ యాంకుల్ మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ పగిలినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్) వెల్లడించింది. వాటర్ పైప్లైన్ పగలడానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. 24 గంటల్లో దీన్ని రిపెయిర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించామనీ, వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామనీ, పైప్లైన్ పగిలిన విషయాన్ని వెల్లడిస్తూ డియామ్ ఆన్లైన్లో ప్రజలనుద్దేశించి పేర్కొంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు