నేడు నింగిలోకి పిఎస్ఎల్వి - సి 42
- September 15, 2018
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి -సి 42 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రిహార్సల్, వివిధ తనిఖీలు చేపట్టిన అనంతరం కౌంట్ డౌన్ ప్రారంభించారు. 33 గంటల అనంతరం ఆదివారం రాత్రి 10.07 గంటలకు పిఎస్ఎల్వి -42ను వాహక నౌక నింగిలోకి తీసుకెళ్లనుంది. యుకెకు చెందిన 450 కిలోల బరువున్న నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్.పాండ్యన్కు ఇది మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







