సెర్బియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా
- September 16, 2018
సెర్బియా:ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెర్బియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సెర్బియా అధ్యక్షుడు మరియు భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఇరుదేశాలు రెండు ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇందులో మొదటి ఒప్పందం పంటల సంరక్షణ, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ ఫుడ్స్ మీద కాగా రెండో ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రసారాలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించింది.
సెర్బియా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సెర్బియాతో పాటు మాల్టా మరియు రొమానియాలను సందర్శించి శుక్రవారం భారత్ చేరుకోనున్నారు. ఇది ఉపరాష్ట్రపతికి రెండో విదేశీ పర్యటన. మొదటి విదేశీ పర్యటనలో లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాల, పనామా మరియు పెరూ దేశాలను సందర్శించి పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







