సింగపూర్లో నారి-2018
- September 17, 2018సింగపూర్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు వనితల కోసం నారి-2018 అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 550 మంది వనితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంద మంది వనితలు వివిధ సాంప్రదాయాల్లో చీరలను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో స్ధానం సంపాదించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మహిళల నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ అండ్ లా పోస్టర్ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి