భారత్, పాక్ మ్యాచ్కు దావూద్ అనుచరులు హాజరవుతారట!
- September 18, 2018ఆసియా కప్లో భారత్, పాక్ల మధ్య జరిగే మ్యాచ్కు అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరవుతారని ఆరు అంతర్జాతీయ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఈ మ్యాచ్ పై నిఘా వర్గాలు దృష్టి సారించాలని నిర్ణయించాయి. దావూద్ అనుచరులు మ్యాచ్కు హాజరవుతున్నారని వార్తలు రావడంతో పాటు, కరాచి, ముంబైలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు దుబాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారత్తో పాటు యూకే, యూఎస్, రష్యా, చైనా సంస్థలు తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్