భారత్, పాక్ మ్యాచ్కు దావూద్ అనుచరులు హాజరవుతారట!
- September 18, 2018
ఆసియా కప్లో భారత్, పాక్ల మధ్య జరిగే మ్యాచ్కు అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరవుతారని ఆరు అంతర్జాతీయ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఈ మ్యాచ్ పై నిఘా వర్గాలు దృష్టి సారించాలని నిర్ణయించాయి. దావూద్ అనుచరులు మ్యాచ్కు హాజరవుతున్నారని వార్తలు రావడంతో పాటు, కరాచి, ముంబైలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు దుబాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారత్తో పాటు యూకే, యూఎస్, రష్యా, చైనా సంస్థలు తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి