సెక్యూరిటీ కేసులో తేలనున్న 9 మంది భవితవ్యం
- September 19, 2018
ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ 11 మందిలో 9 మంది భవితవ్యం అక్టోబర్ 29న తేలనుంది. మొత్తం 11 మంది స్పీడ్ బోట్ ద్వారా ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వీరిలో ఇద్దరు తమపై మోపబడ్డ అభియోగాల్ని సవాల్ చేయలేదు. 9 మంది మాత్రం, అప్పీల్ చేయడం జరిగింది. వారి భవితవ్యం అక్బోర్ 29, 2018న తేలనుంది. కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి, ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







