సెక్యూరిటీ కేసులో తేలనున్న 9 మంది భవితవ్యం
- September 19, 2018
ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ 11 మందిలో 9 మంది భవితవ్యం అక్టోబర్ 29న తేలనుంది. మొత్తం 11 మంది స్పీడ్ బోట్ ద్వారా ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వీరిలో ఇద్దరు తమపై మోపబడ్డ అభియోగాల్ని సవాల్ చేయలేదు. 9 మంది మాత్రం, అప్పీల్ చేయడం జరిగింది. వారి భవితవ్యం అక్బోర్ 29, 2018న తేలనుంది. కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి, ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







