సెక్యూరిటీ కేసులో తేలనున్న 9 మంది భవితవ్యం
- September 19, 2018
ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ 11 మందిలో 9 మంది భవితవ్యం అక్టోబర్ 29న తేలనుంది. మొత్తం 11 మంది స్పీడ్ బోట్ ద్వారా ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వీరిలో ఇద్దరు తమపై మోపబడ్డ అభియోగాల్ని సవాల్ చేయలేదు. 9 మంది మాత్రం, అప్పీల్ చేయడం జరిగింది. వారి భవితవ్యం అక్బోర్ 29, 2018న తేలనుంది. కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి, ఇరాన్కి పారిపోయేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!