రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలు
- September 19, 2018
మస్కట్: నాలుగేళ్ళ చిన్నారి, పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సీబ్ ప్రాంతంలో ఎస్యూవీ ఒకటి ఈ చిన్నారిని ఢీకొంది. చిన్నారి అవాస్ అల్ మహ్రామి, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలవగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. బీచ్ పక్కనే తండ్రితో కలసి కూర్చున్న ఆవాస్, ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్ళడంతో, దాన్ని అతని తండ్రి యూసిఫ్ అల్ మహ్రామి వెంటనే గుర్తించలేకపోయారు. రోడ్డుపై ప్రమాదం తాలూకు శబ్దం వినగానే అటువైపు వెళ్ళిన ఆవాస్ తండ్రికి, ఆవాస్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకున్నారు. చిన్న చిన్న గాయాలతో ఆవాస్ బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు చిన్నారి ఆవాస్కి. ఒక్కసారిగా రోడ్డుపైకి చిన్నారి రావడంతో వాహనాన్ని అదుపు చేయడానికి ఎస్యూవీ డ్రైవర్ చాలా కష్టపడ్డాడు. ఆదివారం షార్జా ప్రాంతంలోని సీబ్ బీచ్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







