చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్
- September 20, 2018
చైనా ఓపెన్లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్లాండ్కు చెందిన బుసనాన్పై 21-23, 21-13, 21-18 తేడాతో పీవి సింధు గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్ రెండో రౌంట్లో థాయ్ షట్లర్ సుప్పన్యుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 21-12, 15-21, 24-22 తేడాతో కిదాంబి శ్రీకాంత్ గెలిచి తదుపరి రౌండ్కు దూసుకెళ్లాడు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!