చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్
- September 20, 2018చైనా ఓపెన్లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్లాండ్కు చెందిన బుసనాన్పై 21-23, 21-13, 21-18 తేడాతో పీవి సింధు గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్ రెండో రౌంట్లో థాయ్ షట్లర్ సుప్పన్యుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 21-12, 15-21, 24-22 తేడాతో కిదాంబి శ్రీకాంత్ గెలిచి తదుపరి రౌండ్కు దూసుకెళ్లాడు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్