పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్
- September 21, 2018వచ్చే వారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని ఇండియా రద్దు చేసింది. మొదట భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను మళ్లీ కొనసాగించాలన్న పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి గురువారం భారత్ అంగీకరించింది. ఇది కేవలం ఓ సమావేశం మాత్రమే అని, చర్చల ప్రక్రియ పునరుద్ధరించినట్లు కాదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ గురువారం వెల్లడించారు. అయితే జమ్ముకశ్మీర్లో రెండు రోజుల వ్యవధిలో ఓ బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో సమావేశం రద్దు చేసింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్