భారత్ రైల్వేలో ఉద్యోగాలు..65 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- September 21, 2018
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ఆర్బీ) గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సిలోని అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టులకు భారీ ఎత్తున ఖాళీలు ప్రకటించింది. మొత్తం పోస్టులు 64,371. అవి..
ఏఎల్పీ పోస్టులు : 27,795
టెక్నీషియన్ పోస్టులు : 36,576
దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







