సౌదీ టీవీలో న్యూస్ బులెటిన్ చదివిన తొలి సౌదీ మహిళ
- September 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్ టీవీస్టేషన్లో ముఖ్యమైన ఈవినింగ్ న్యూస్ బులెటిన్ చదివిన తొలి మహిళగా వీమ్ అల్ దఖీల్ రికార్డులకెక్కారు. ఒమర్ అల్ నష్వాన్తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్లో న్యూస్ని ప్రెజెంట్ చేశారు వీమ్ అల్ దఖీల్. ఈ నేపథ్యంలో సౌదీస్, ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్ అద్భుతమని, న్యూస్ని ప్రెజెంట్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్ని ప్రెజెంట్ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్ దఖీల్, సిఎన్బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







