అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్
- September 22, 2018
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఈ ఘటన సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ధావన్. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ క్యాచ్లను ధావన్ అందుకున్నాడు. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. సునీల్ గావస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , మొహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఈ ఘనత సాధించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







