అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్
- September 22, 2018
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఈ ఘటన సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ధావన్. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ క్యాచ్లను ధావన్ అందుకున్నాడు. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. సునీల్ గావస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , మొహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఈ ఘనత సాధించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







