అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్
- September 22, 2018
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఈ ఘటన సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ధావన్. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ క్యాచ్లను ధావన్ అందుకున్నాడు. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. సునీల్ గావస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , మొహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఈ ఘనత సాధించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







