అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్
- September 22, 2018
టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఈ ఘటన సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ తన పేరును లిఖించుకున్నాడు. శుక్రవారం బాంగ్లాదేశ్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ధావన్. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ క్యాచ్లను ధావన్ అందుకున్నాడు. గతంలో టీమిండియా ఆటగాళ్లు.. సునీల్ గావస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , మొహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఈ ఘనత సాధించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి