సెప్టెంబర్ 28న నాటకం విడుదల..
- September 22, 2018
నాటకం సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించారు. గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన నాటకం షూటింగ్ చాలా రోజుల కిందే పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. దాంతో దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగనుంది. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్వి గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో నాటకం సినిమా వస్తుంది.
నటీనటులు:
ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వాల్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకుడు: కళ్యాణ్ జీ గోగన
సమర్పణ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి
సంగీతం: సాయికార్తిక్
సినిమాటోగ్రఫీ: గరుడవేగ ఫేమ్ అంజి
ఎడిటర్: మణికంఠ్
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







