సెప్టెంబర్ 28న నాటకం విడుదల..
- September 22, 2018
నాటకం సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించారు. గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన నాటకం షూటింగ్ చాలా రోజుల కిందే పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. దాంతో దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగనుంది. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్వి గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో నాటకం సినిమా వస్తుంది.
నటీనటులు:
ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వాల్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకుడు: కళ్యాణ్ జీ గోగన
సమర్పణ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి
సంగీతం: సాయికార్తిక్
సినిమాటోగ్రఫీ: గరుడవేగ ఫేమ్ అంజి
ఎడిటర్: మణికంఠ్
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి