దోహాలో ఘనంగా 'గణేష్' ఉత్సవాలు
- September 22, 2018దోహా:ఖతార్ లోని దోహా లో వినాయక నవరథోత్సవాలు గల్ఫ్ కార్మికుల(తెలంగాణ గల్ఫ్ సమితి) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.గత 9 రోజుల నుంచి వినాయకుడి పూజ,భజన కార్యక్రమాలు.. 9వ రోజున అన్నదాన కార్యక్రమం లో వందలాది కార్మికులు పాల్గొన్నారు.అనంతరం పెద్ద పులుల వేషాలలో డాన్సులు చేస్తూ ఆటపాటలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమానికి సుందరగిరి శంకర్,కింగ్ రాజు,తిరుపతి,నర్సయ్య,మల్లేష్,నర్సయ్య,ఎల్లన్న, కిషోర్,మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యలందరు పాల్గొన్నారు.దోహా లోని పారిశ్రామిక వేత్తలు, శ్రీనివాస్ గద్దె, మల్లేష్ అన్నదానానికి సహాయ పడ్డారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి