దోహాలో ఘనంగా 'గణేష్' ఉత్సవాలు
- September 22, 2018
దోహా:ఖతార్ లోని దోహా లో వినాయక నవరథోత్సవాలు గల్ఫ్ కార్మికుల(తెలంగాణ గల్ఫ్ సమితి) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.గత 9 రోజుల నుంచి వినాయకుడి పూజ,భజన కార్యక్రమాలు.. 9వ రోజున అన్నదాన కార్యక్రమం లో వందలాది కార్మికులు పాల్గొన్నారు.అనంతరం పెద్ద పులుల వేషాలలో డాన్సులు చేస్తూ ఆటపాటలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమానికి సుందరగిరి శంకర్,కింగ్ రాజు,తిరుపతి,నర్సయ్య,మల్లేష్,నర్సయ్య,ఎల్లన్న, కిషోర్,మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యలందరు పాల్గొన్నారు.దోహా లోని పారిశ్రామిక వేత్తలు, శ్రీనివాస్ గద్దె, మల్లేష్ అన్నదానానికి సహాయ పడ్డారు.



--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







