మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి
- September 23, 2018
విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలం తొట్టంగి వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఉన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. ఇద్దరిని అతి సమీపం నుంచి కాల్చిచంపినట్లు సమాచారం. మావోయిస్టుల దాడితో కిడారి, శివేరి సోమ స్పాట్లోనే మృతి చెందారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







