మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి
- September 23, 2018
విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలం తొట్టంగి వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఉన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. ఇద్దరిని అతి సమీపం నుంచి కాల్చిచంపినట్లు సమాచారం. మావోయిస్టుల దాడితో కిడారి, శివేరి సోమ స్పాట్లోనే మృతి చెందారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







