'సుయి ధాగా' ఛాలెంజ్: జాన్వీ సక్సెస్, ఖుషీ ఫెయిల్
- September 23, 2018
బాలీవుడ్లో 'సుయి ధాగా' ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన చిత్రం 'సుయి ధాగా'. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ 'సుయీ ధాగా' ఛాలెంజ్ను ప్రారంభించారు. అంటే నిర్ణీత సమయంలో సూదిలోకి దారం ఎక్కించాలి. తాజాగా ఈ ఛాలెంజ్లో అలనాటి నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి పాల్గొన్నారు. జాన్వి సునాయాసంగా ఈ ఛాలెంజ్లో నెగ్గారు కానీ ఖుషి మాత్రం గెలవలేకపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







