'సుయి ధాగా' ఛాలెంజ్: జాన్వీ సక్సెస్, ఖుషీ ఫెయిల్
- September 23, 2018
బాలీవుడ్లో 'సుయి ధాగా' ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన చిత్రం 'సుయి ధాగా'. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ 'సుయీ ధాగా' ఛాలెంజ్ను ప్రారంభించారు. అంటే నిర్ణీత సమయంలో సూదిలోకి దారం ఎక్కించాలి. తాజాగా ఈ ఛాలెంజ్లో అలనాటి నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి పాల్గొన్నారు. జాన్వి సునాయాసంగా ఈ ఛాలెంజ్లో నెగ్గారు కానీ ఖుషి మాత్రం గెలవలేకపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







