'సుయి ధాగా' ఛాలెంజ్: జాన్వీ సక్సెస్, ఖుషీ ఫెయిల్
- September 23, 2018
బాలీవుడ్లో 'సుయి ధాగా' ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన చిత్రం 'సుయి ధాగా'. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ 'సుయీ ధాగా' ఛాలెంజ్ను ప్రారంభించారు. అంటే నిర్ణీత సమయంలో సూదిలోకి దారం ఎక్కించాలి. తాజాగా ఈ ఛాలెంజ్లో అలనాటి నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి పాల్గొన్నారు. జాన్వి సునాయాసంగా ఈ ఛాలెంజ్లో నెగ్గారు కానీ ఖుషి మాత్రం గెలవలేకపోయారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







