దుబాయ్ :కారు బ్యాటరీ దొంగల అరెస్ట్
- September 24, 2018
దుబాయ్:ఆసియాకి చెందిన నలుగురు సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. జబెల్ అలి, కుసైస్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో వీరు తరచూ దొంగతనాలకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల గురించిన ఫిర్యాదులు అందడంతో పోలీసులు, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కారు బ్యాటరీల్ని వీరు దొంగిలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కార్ల నుంచి బ్యాటరీలను దొంగిలించి, వాటిని సగం ధరకే విక్రయిస్తుంటామని నిందితులు విచారణలో అంగీకరించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడంతో, నిందుతల్ని పట్టుకోగలిగినట్లు పబ్లిక్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బిన్ సారి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







