ఇకపై ద్రవ పదార్థాలు మీతో విమానంలో తీసుకెళ్ళచ్చు
- September 25, 2018
విమానాల్లో ప్రయాణించే వారు ద్రవ పదార్థాలు సైతం తీసుకెళ్లే అవకాశాన్ని పౌర విమానయానశాఖ కల్పించనుంది. నీళ్లు, షాంపూలు, టానిక్లు వంటి మండే స్వభావం లేని ద్రవ పదార్థాలను 100 మిల్లీ లీటర్ల వరకూ హ్యండ్ లగేజీతో పాటు అనుమతించనున్నారు. ద్రవ పదార్థాలను అనుమతించేటప్పుడు అవి ఎంత మేర పేలుడు స్వభావం కలిగి ఉన్నాయో తేల్చేందుకు ప్రత్యేక డిటెక్టర్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







