ఇకపై ద్రవ పదార్థాలు మీతో విమానంలో తీసుకెళ్ళచ్చు
- September 25, 2018
విమానాల్లో ప్రయాణించే వారు ద్రవ పదార్థాలు సైతం తీసుకెళ్లే అవకాశాన్ని పౌర విమానయానశాఖ కల్పించనుంది. నీళ్లు, షాంపూలు, టానిక్లు వంటి మండే స్వభావం లేని ద్రవ పదార్థాలను 100 మిల్లీ లీటర్ల వరకూ హ్యండ్ లగేజీతో పాటు అనుమతించనున్నారు. ద్రవ పదార్థాలను అనుమతించేటప్పుడు అవి ఎంత మేర పేలుడు స్వభావం కలిగి ఉన్నాయో తేల్చేందుకు ప్రత్యేక డిటెక్టర్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి