ఇకపై ద్రవ పదార్థాలు మీతో విమానంలో తీసుకెళ్ళచ్చు
- September 25, 2018
విమానాల్లో ప్రయాణించే వారు ద్రవ పదార్థాలు సైతం తీసుకెళ్లే అవకాశాన్ని పౌర విమానయానశాఖ కల్పించనుంది. నీళ్లు, షాంపూలు, టానిక్లు వంటి మండే స్వభావం లేని ద్రవ పదార్థాలను 100 మిల్లీ లీటర్ల వరకూ హ్యండ్ లగేజీతో పాటు అనుమతించనున్నారు. ద్రవ పదార్థాలను అనుమతించేటప్పుడు అవి ఎంత మేర పేలుడు స్వభావం కలిగి ఉన్నాయో తేల్చేందుకు ప్రత్యేక డిటెక్టర్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







