దోహా-హైదరాబాద్ విమానంలో ఊపిరాడక చిన్నారి మృతి
- September 25, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో దారుణం జరిగింది. శ్వాస ఆడక ఓ బాలుడు చనిపోయాడు. హైదరాబాద్లోని మౌలాలీకి చెందిన దంపతులు అమెరికా నుంచి దోహా మీదుగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానంలోనే 11నెలల అర్నావ్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చికిత్స కోసం ఎయిర్పోర్టు పోలీసులు బాలుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి శ్వాస ఆడక చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దంపతులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి