వేతనాలు చెల్లించని ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ కాంట్రాక్టర్
- September 26, 2018
ఖతార్:2022 ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి స్టేడియం నిర్మాణం చేపడ్తోన్న కాంట్రాక్టర్, కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. హక్కుల సంస్థ ఆమ్నెస్టీ, ఈ మేరకు ఓ రిపోర్ట్ని విడుదల చేసింది. మెర్క్యురీ మెనా, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. ఇండియా, నేపాల్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి వచ్చిన కార్మికులు ఈ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఖతార్ లుసైల్స్టేడియం పనుల్లోనూ వీరు పాల్గొంటున్నారు. అయితే లేబర్ మినిస్ట్రీ మాత్రం, ఖతార్లో మెర్యుకరీ మెనా ఎలాంటి కార్యకలాపాలు ప్రస్తుతం నిర్వహించడంలేదనీ, దీనిపై చట్ట పరమైన కోణంలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. మెర్యురీ మెనా మాత్రం ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







