ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు
- September 26, 2018
దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం, వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ధర రూ.123 కోట్ల. 'బుర్జ్దుబాయ్'లో వీటిని ఆవిష్కరించనున్నారు. వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది. యుఏఈ బ్రాండ్ 'జాదా దుబాయ్' ఆభరణాల సంస్థ 'ప్యాషన్ జువెలర్స్'తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. ఈ పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఆసక్తి ఉన్న వారికి ఆర్డరుపై తయారు చేసి అందచేస్తారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







