ఆస్ట్రియా వెళుతున్న అనుష్క శెట్టి
- September 26, 2018భాగమతి చిత్రం తర్వాత మళ్ళీ సెట్స్ కి వెళ్ళలేదు అనుష్క . మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నదని వార్తలు వచ్చి. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
ఇదీలా దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ హీరోయిన్ అనుష్కతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అమెరికాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో 'నా నువ్వే' సినిమాను నిర్మించిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థ తన మలిప్రయత్నంగా ఓ సిన్మాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో వున్న ఈ ప్రాజెక్టుకు లీడ్ గా కొత్త దర్శకుడు వ్యవహరిస్తారు.
ఇదీలావుంటే అనుష్క ఇప్పుడు ఆస్ట్రియా వెళుతుందని తెలిసింది. బరువు సమస్యతో బాధపడుతున్న అనుష్క ప్రకృతి చికిత్సలో బాగంగా అక్కడికి వెళుతుందని , ఓ రెండు వారాలు పాటు అక్కడ ఉటుందని టాక్.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన