హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనం: కేసీఆర్
- September 27, 2018
హైదరాబాద్: నగరంలో మాజీ ప్రధాని వాజ్పేయి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో మండలికి హాజరైన కేసీఆర్ నాలుగు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాజ్పేయి మృతికి మండలి నివాళి అర్పించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధానుల్లో వాజ్పేయి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనంతో పాటు ఎకరా స్థలంలో స్మారక స్థూపం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







