హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనం: కేసీఆర్
- September 27, 2018
హైదరాబాద్: నగరంలో మాజీ ప్రధాని వాజ్పేయి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో మండలికి హాజరైన కేసీఆర్ నాలుగు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాజ్పేయి మృతికి మండలి నివాళి అర్పించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధానుల్లో వాజ్పేయి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనంతో పాటు ఎకరా స్థలంలో స్మారక స్థూపం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి