హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనం: కేసీఆర్
- September 27, 2018
హైదరాబాద్: నగరంలో మాజీ ప్రధాని వాజ్పేయి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో మండలికి హాజరైన కేసీఆర్ నాలుగు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాజ్పేయి మృతికి మండలి నివాళి అర్పించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధానుల్లో వాజ్పేయి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనంతో పాటు ఎకరా స్థలంలో స్మారక స్థూపం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







