భారీ బడ్జెట్తో మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
- September 27, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. కన్ఫెషన్స్ ఆప్ థగ్ అనే నవల ఆధారంగా, పీరియాడిక్ ఫిల్మా గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశాడు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







