భారీ బడ్జెట్తో మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
- September 27, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. కన్ఫెషన్స్ ఆప్ థగ్ అనే నవల ఆధారంగా, పీరియాడిక్ ఫిల్మా గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







