పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

- September 27, 2018 , by Maagulf
పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

పాక్ ఆక్రమిత ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు జరిగి నేటితో రెండేళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జోద్‌పూర్‌లో పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ముందు ఆయన కోణార్క్ వార్ మెమోరియల్ వద్ద పుష్షగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్‌లోనూ సంతకం చేశారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సత్తాను పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో భారీ లాంచర్లు, ట్యాంకర్లు, వివిధ రకాల గన్నులను ప్రదర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను కూడా గురువారం తాజాగా రిలీజ్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com