పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- September 27, 2018
పాక్ ఆక్రమిత ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు జరిగి నేటితో రెండేళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జోద్పూర్లో పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ముందు ఆయన కోణార్క్ వార్ మెమోరియల్ వద్ద పుష్షగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్లోనూ సంతకం చేశారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సత్తాను పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్లో భారీ లాంచర్లు, ట్యాంకర్లు, వివిధ రకాల గన్నులను ప్రదర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను కూడా గురువారం తాజాగా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







