పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- September 27, 2018
పాక్ ఆక్రమిత ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు జరిగి నేటితో రెండేళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జోద్పూర్లో పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ముందు ఆయన కోణార్క్ వార్ మెమోరియల్ వద్ద పుష్షగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్లోనూ సంతకం చేశారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సత్తాను పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్లో భారీ లాంచర్లు, ట్యాంకర్లు, వివిధ రకాల గన్నులను ప్రదర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను కూడా గురువారం తాజాగా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







