పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- September 27, 2018
పాక్ ఆక్రమిత ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు జరిగి నేటితో రెండేళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జోద్పూర్లో పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ముందు ఆయన కోణార్క్ వార్ మెమోరియల్ వద్ద పుష్షగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్లోనూ సంతకం చేశారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సత్తాను పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్లో భారీ లాంచర్లు, ట్యాంకర్లు, వివిధ రకాల గన్నులను ప్రదర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను కూడా గురువారం తాజాగా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







