ప్రాస్టిట్యూషన్: 85 మంది అరెస్ట్
- September 28, 2018
మస్కట్ గవర్నరేట్ పరిధిలో ప్రాసిక్యూషన్ అభియోగాల నేపథ్యంలో 85 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్టయినవారు వివిధ దేశాలకు చెందినవారని అధికారులు వివరించారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ టాస్క్ అండ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ సహకారంతో 86 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్టయినవారంతా మహిళలే. ప్రాస్టిట్యూషన్కి పాల్పడటం, అసభ్యకరంగా రోడ్లపై తచ్చాడుతుండడం వంటి అభియోగాల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..