ప్రాస్టిట్యూషన్: 85 మంది అరెస్ట్
- September 28, 2018
మస్కట్ గవర్నరేట్ పరిధిలో ప్రాసిక్యూషన్ అభియోగాల నేపథ్యంలో 85 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్టయినవారు వివిధ దేశాలకు చెందినవారని అధికారులు వివరించారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ టాస్క్ అండ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ సహకారంతో 86 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్టయినవారంతా మహిళలే. ప్రాస్టిట్యూషన్కి పాల్పడటం, అసభ్యకరంగా రోడ్లపై తచ్చాడుతుండడం వంటి అభియోగాల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







