నిజ్వా యాక్సిడెంట్: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- September 28, 2018
మస్కట్: రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నిజ్వాలో ఓ మహిళ కారు నడుపుతూ, ప్రమాదవశాత్తూ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు ఓ మోస్తరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రెదాత్ అల్ బుసైద్ ప్రాంతంలోని నిజ్వా స్కూల్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి తన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కారులో వచ్చిన ఓ మహిళ, బ్రేక్ వేయడానికి బదులు యాక్సెలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగిందని అధఙకారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







