నిజ్వా యాక్సిడెంట్: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- September 28, 2018
మస్కట్: రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నిజ్వాలో ఓ మహిళ కారు నడుపుతూ, ప్రమాదవశాత్తూ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు ఓ మోస్తరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రెదాత్ అల్ బుసైద్ ప్రాంతంలోని నిజ్వా స్కూల్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి తన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కారులో వచ్చిన ఓ మహిళ, బ్రేక్ వేయడానికి బదులు యాక్సెలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగిందని అధఙకారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







