అమెరికా:16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిత్య
- September 29, 2018
అబుధాబి:పది వసంతాలైనా పూర్తిగా దాటలేదు.భగవద్గీతలోని 18 అధ్యాయాలు, అందులోని 700కు పైగా సంస్కృత శ్లోకాలు అతనికి కంఠతా వచ్చు. ఎక్కడ అడిగినా గడగడా చెప్పేస్తాడు. ఇటీవల అమెరికాలో జరిగిన 16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్. (మర్యాద: అంతర్జాతీయ గీతా ఫౌండేషన్ ట్రస్ట్) సమావేశంలో తన ప్రతిభను ప్రదర్శంచాడు.మైసూరు దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే స్వర్ణ పతకం పొందాడు.
ఆ చిరంజీవి ఎవరోగాదు.జుఝవరపు నాగ వేణుగోపాల్, నాగ భార్గవిల కుమారుడు చి.నిత్య జుఝవరపు.అతని సోదరుడు వెంకట నాగ గణేశ్ ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది.భవిష్యత్తు లో మరిన్ని విజయాలు ఈ చిరంజీవి సాధించాలని "మాగల్ఫ్"ఆశిస్తోంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







