కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా
- September 30, 2018
అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని తయారు చేస్తున్నారు. అంగారకుడిపై నాసా 'క్యూరియాసిటీ' రోవర్ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా మట్టిని రూపొందించారు. కృత్రిమంగా రూపొందించిన మట్టిని 'సిమ్యులెంట్' అని పిలుస్తూ కేజీకి రూ.1450 చొప్పున ఇతరులకు సరఫరా కూడా చేస్తున్నారు. ఈ మట్టి అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడుతుందని, నీరు, నిత్యావసరాలను అక్కడే సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే వీలు చిక్కుతుందని చెపుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









