వెదర్ రిపోర్ట్: 42కి తగ్గిన అత్యధిక ఉష్ణోగ్రత
- September 30, 2018యూఏఈలో నివాసితులకు చల్లని కబురు.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్క దిగివచ్చింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు పలు చోట్ల వీయనున్నాయి. ఈ కారణంగా అక్కడక్కడా ధూళి మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. తద్వారా విజిబిలిటీ తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. కొన్ని కోస్తా ప్రాంతాల్లోనూ, అలాగే అంతర్గత ప్రాంతాల్లోనూ ఫాగ్ మిస్ట్ ఏర్పడే అవకాశాలున్నాయి. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ నుంచి మోస్తరు రఫ్గా వుండొచ్చు. క్రమంగా వేడి తగ్గి, రెసిడెంట్స్కి ఉల్లాసభరితమైన వాతావరణం రానున్న రోజుల్లో కన్పించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







