వెదర్ రిపోర్ట్: 42కి తగ్గిన అత్యధిక ఉష్ణోగ్రత
- September 30, 2018యూఏఈలో నివాసితులకు చల్లని కబురు.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్క దిగివచ్చింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు పలు చోట్ల వీయనున్నాయి. ఈ కారణంగా అక్కడక్కడా ధూళి మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. తద్వారా విజిబిలిటీ తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. కొన్ని కోస్తా ప్రాంతాల్లోనూ, అలాగే అంతర్గత ప్రాంతాల్లోనూ ఫాగ్ మిస్ట్ ఏర్పడే అవకాశాలున్నాయి. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ నుంచి మోస్తరు రఫ్గా వుండొచ్చు. క్రమంగా వేడి తగ్గి, రెసిడెంట్స్కి ఉల్లాసభరితమైన వాతావరణం రానున్న రోజుల్లో కన్పించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..







