హౌతీ ఎక్స్ప్లోజివ్ బోట్స్ని ధ్వంసం చేసిన సౌదీ నేవీ
- September 30, 2018
పోర్ట్ ఆఫ్ జజాన్ని టార్గెట్గా చేసుకుని హౌతీ మిలీషియా ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోజివ్ బోట్స్ని సౌదీ నేవీ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సంకీర్ణ దళాలకు చెందిన అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఎక్స్ప్లోజివ్స్ గల బోట్లను జజాన్ వైపుగా యెమెన్ తీవ్రవాదులు నడిపించారు. వాటిని గుర్తించి, తక్షణం ధ్వంసం చేసింది సౌదీ ఆర్మీ. ఇరాన్ మద్దతుతో యెమెన్లో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారిని నిలువరించే క్రమంలో సంకీర్ణ దళాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా సౌదీని టార్గెట్గా చేసుకుని యెమెన్ తీవ్రవాదులు విధ్వంస కాండకు వ్యూహరచన చేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







