క్యాన్సర్పై విజయం.. ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
- October 01, 2018
వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతులను సోమవారం ప్రకటించారు. క్యాన్సర్ నిర్మూలన కోసం శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్లో నోబెల్ దక్కింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శాస్త్రవేత్త జేమ్స్ పీ అలిసన్.. నిరోధక వ్యవస్థలో ఓ బ్రేక్గా పనిచేసే ప్రోటీన్ను అధ్యయనం చేశారు. అయితే ఆ ప్రోటీన్ను రిలీజ్ చేసి, క్యాన్సర్ కణాలను చంపే వ్యవస్థకు అలిసన్ శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ పేషెంట్లలో ట్రీట్మెంట్ కోసం కొత్త ఈ ప్రక్రియను ఆయన వాడారు. ఇక టసుకో హోంజా కూడా ఓ ప్రోటీన్ను అధ్యయనం చేశారు.
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!









