క్యాన్సర్పై విజయం.. ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
- October 01, 2018
వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతులను సోమవారం ప్రకటించారు. క్యాన్సర్ నిర్మూలన కోసం శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్లో నోబెల్ దక్కింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శాస్త్రవేత్త జేమ్స్ పీ అలిసన్.. నిరోధక వ్యవస్థలో ఓ బ్రేక్గా పనిచేసే ప్రోటీన్ను అధ్యయనం చేశారు. అయితే ఆ ప్రోటీన్ను రిలీజ్ చేసి, క్యాన్సర్ కణాలను చంపే వ్యవస్థకు అలిసన్ శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ పేషెంట్లలో ట్రీట్మెంట్ కోసం కొత్త ఈ ప్రక్రియను ఆయన వాడారు. ఇక టసుకో హోంజా కూడా ఓ ప్రోటీన్ను అధ్యయనం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







