రజనీకాంత్ తో త్రిష
- October 01, 2018
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేటా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పేటా చిత్రంలో త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ త్రిష సోమవారం పేటా చిత్ర షూటింగ్లో పాల్గొన్నది. రజనీకాంత్ గారిని ఎన్నో సార్లు కలిసి మాట్లాడాను. ఆయనతో కలిసి పనిచేయడం నాకు తప్పకుండా గొప్ప వినోదాన్ని అందిస్తుందని మీడియాతో చేసిన చిట్చాట్లో చెప్పింది త్రిష.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి