డ్రగ్స్ కేసులో జంటకి జైలు శిక్ష
- October 01, 2018
బహ్రెయిన్: డ్రగ్స్ కేసులో జంటకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హై క్రిమినల్ కోర్ట్, ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు ఆమె భర్త. 26 ఏళ్ళ మహిళ, ఆమె భర్త డ్రగ్స్ కోసం వెతుకుతుండగా వారిని మనామాలో అరెస్ట్ చేశారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరూ పోలీసులకు దొరికారు. అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు అబ్నార్మల్ పొజిషన్లో వున్నారు. తన భర్త కారణంగా తాను డ్రగ్స్కి బానిస అయినట్లు విచారణలో మహిళ పేర్కొంది. పాకిస్తానీ వ్యక్తి నుంచి డ్రగ్స్ని నిందితులు తెచ్చుకుని, తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









