డ్రగ్స్ కేసులో జంటకి జైలు శిక్ష
- October 01, 2018
బహ్రెయిన్: డ్రగ్స్ కేసులో జంటకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హై క్రిమినల్ కోర్ట్, ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు ఆమె భర్త. 26 ఏళ్ళ మహిళ, ఆమె భర్త డ్రగ్స్ కోసం వెతుకుతుండగా వారిని మనామాలో అరెస్ట్ చేశారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరూ పోలీసులకు దొరికారు. అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు అబ్నార్మల్ పొజిషన్లో వున్నారు. తన భర్త కారణంగా తాను డ్రగ్స్కి బానిస అయినట్లు విచారణలో మహిళ పేర్కొంది. పాకిస్తానీ వ్యక్తి నుంచి డ్రగ్స్ని నిందితులు తెచ్చుకుని, తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి