పోల్‌ మానిటరింగ్‌ రెగ్యులేషన్స్‌ జారీ

- October 01, 2018 , by Maagulf
పోల్‌ మానిటరింగ్‌ రెగ్యులేషన్స్‌ జారీ

బహ్రెయిన్: హై ఎలక్షన్స్‌ కమిటీ, త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎలక్షన్స్‌కి సంబంధించి ప్రొసిడ్యూర్స్‌ని ఖరారు చేస్తూ ఎడిక్ట్‌ని జారీ చేయడం జరిగింది. ఎన్నికల్ని మానిటర్‌ చేసేందుకోసం సివిల్‌ సొసైటీ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఎంగేజ్‌ చేయడం ఈ కార్యక్రమంలో భాగం. జ్యుడీషియల్‌ బ్రాంచ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎన్నికల్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఎన్నికలు నిర్వహించడమే ఈ కమిటీ ఉద్దేశ్యం. ఆన్‌ సైట్‌ ఫాలో అప్‌, ఆబ్జెక్టివ్‌ మరియు ఇంపార్షియల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ డేటా.. ఇలా పలు అంవాల్ని పక్కాగా నిర్వహించనున్నారు. పోలింగ్‌, అభ్యర్థుల తీరు, పొలిటికల్‌ సొసైటీస్‌, నాన్‌ గవర్నమెంట్‌ ఎన్‌టైటీస్‌, వోటర్స్‌.. రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వాల్సి వుంటుంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com