జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!
- October 02, 2018
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనేతల సదస్సు 2019, జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సదస్సు.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో గాంధీజీ అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలతో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు 500లకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు స్వదేశానికి చెందిన ప్రముఖులు.. 60 మందికి పైగా సదస్సులో ప్రసంగించనున్నారు. ఇతర వివరాల కోసం https://www.tjiylc.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







