జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!
- October 02, 2018
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనేతల సదస్సు 2019, జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సదస్సు.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో గాంధీజీ అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలతో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు 500లకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు స్వదేశానికి చెందిన ప్రముఖులు.. 60 మందికి పైగా సదస్సులో ప్రసంగించనున్నారు. ఇతర వివరాల కోసం https://www.tjiylc.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









