జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!
- October 02, 2018
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనేతల సదస్సు 2019, జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సదస్సు.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో గాంధీజీ అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలతో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు 500లకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు స్వదేశానికి చెందిన ప్రముఖులు.. 60 మందికి పైగా సదస్సులో ప్రసంగించనున్నారు. ఇతర వివరాల కోసం https://www.tjiylc.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







