ప్రముఖ దర్శకుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు
- October 02, 2018
ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం అఫిస్ను పేల్చేస్తామని ఓ ఆగతంకుడు ఫోన్ చేసిన ఘటన కోలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. తాజాగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు,జ్యోతిక,ప్రకాశ్ రాజ్ లాంటి ప్రధాన తారగాణంతో తెరకెక్కిన తమిళ చిత్రం చెక్క చివంత వానం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా నవాబ్ టైటిల్తో విడుదల అయింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి వాటిని తొలగించాలని ఓ ఆగంతకుడు మణిరత్నం అఫిస్కు ఫోన్ చేశాడు. డైలాగులని తొలగించకపోతే ఆఫీసుని పేల్చేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అఫిస్ సిబ్బంది షోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







