అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- October 02, 2018
అబుదాబీలో సంభవించిన ఓ అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకుంది. అబుదాబీలోని బని యాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదం, ఆ ఇంట్లోని 8 మంది ప్రాణాల్ని చిదిమేసింది. రెండు అంతస్తుల గల విల్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా, కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!







