అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- October 02, 2018
అబుదాబీలో సంభవించిన ఓ అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకుంది. అబుదాబీలోని బని యాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదం, ఆ ఇంట్లోని 8 మంది ప్రాణాల్ని చిదిమేసింది. రెండు అంతస్తుల గల విల్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా, కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









