అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- October 02, 2018
అబుదాబీలో సంభవించిన ఓ అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకుంది. అబుదాబీలోని బని యాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదం, ఆ ఇంట్లోని 8 మంది ప్రాణాల్ని చిదిమేసింది. రెండు అంతస్తుల గల విల్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా, కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







