అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- October 02, 2018
అబుదాబీలో సంభవించిన ఓ అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకుంది. అబుదాబీలోని బని యాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదం, ఆ ఇంట్లోని 8 మంది ప్రాణాల్ని చిదిమేసింది. రెండు అంతస్తుల గల విల్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా, కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి