మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ త్వరలో
- October 02, 2018
మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ (ఎంఇడబ్ల్యూ) గత మూడు సీజన్లు విజయవంతమవడంతో, నాలుగవ ఎడిషన్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ ఈవెంట్ జరగనుంది. బహ్రెయిన్ లేబర్ ఫండ్ (తమ్కీన్) భాగస్వామ్యంతో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సస్టెయినబుల్ డెవలప్మెంట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎన్విరాన్మెంట్ హైలీ కండ్యూసివ్ - ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ వంటి అంశాలను ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







