భారతీయ ఉద్యోగులకు బ్రిటన్లో వీసా ఆంక్షలు!
- October 02, 2018
లండన్ భారతీయ ఉద్యోగులకుబ్రిటన్ప్రభుత్వం వీసా ఆంక్షలు మరింత కఠినతరంచేస్తోంది. వలసవిధానాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా భారతీయ ఉద్యోగులకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. వీసా పొందిన అభ్యర్ధులు వెనువెంటనే వారి కుటుంబాన్నిసైతం తీసుకోవాల్సి ఉంటుంది. వారిన భావి ఉద్యోగులు సిఫారసుచేసినపక్షంలోమాత్రమే వారి కుటుంబాలను తీసుకునే అనుమతి ఉంటుంది. ఐరోపాయేతర పౌరులు, భారతీయ పౌరులకు ఇదే వీసా విధానం అమలవుతుందని వెల్లడించింది. బ్రిటన్లో నివసిస్తున్న ఐరోపా పౌరులతోపాటు అత్యధిక నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త వ్యవస్థలో మరిన్ని ఆంక్షలు కూడా రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







