భారతీయ ఉద్యోగులకు బ్రిటన్లో వీసా ఆంక్షలు!
- October 02, 2018
లండన్ భారతీయ ఉద్యోగులకుబ్రిటన్ప్రభుత్వం వీసా ఆంక్షలు మరింత కఠినతరంచేస్తోంది. వలసవిధానాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా భారతీయ ఉద్యోగులకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. వీసా పొందిన అభ్యర్ధులు వెనువెంటనే వారి కుటుంబాన్నిసైతం తీసుకోవాల్సి ఉంటుంది. వారిన భావి ఉద్యోగులు సిఫారసుచేసినపక్షంలోమాత్రమే వారి కుటుంబాలను తీసుకునే అనుమతి ఉంటుంది. ఐరోపాయేతర పౌరులు, భారతీయ పౌరులకు ఇదే వీసా విధానం అమలవుతుందని వెల్లడించింది. బ్రిటన్లో నివసిస్తున్న ఐరోపా పౌరులతోపాటు అత్యధిక నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త వ్యవస్థలో మరిన్ని ఆంక్షలు కూడా రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!









