తల్లి శవంపై కూర్చుని తాంత్రిక పూజలు..
- October 03, 2018
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తాంత్రిక పూజలు కలకలం రేపాయి. ఓ అఘోరా చనిపోయిన తన తల్లి అంతిమ సంస్కారాల్లో భాగంగా శ్మశానంలో పూజలు చేశాడు. ఆమె డెడ్బాడీపైనే కూర్చుని పెద్ద ఎత్తున మంత్రాలు జపిస్తూ హడావుడి చేశాడు. ఇది చూసి స్థానికులు హడలిపోయారు. శ్రాద్ధకర్మల్లో భాగంగా ఇవన్నీ చేసినట్టు అఘోరాగా మారిన మణికండన్ చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కాశీ నుంచి తిరిగి వచ్చిన అతను అరియమంగళం ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద ఉంటున్నాడు. 70 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియల్లో భాగంగా ఇలా పూజలు చేయడం అందర్నీ గగుర్పాటుకు గురి చేసింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







