తల్లి శవంపై కూర్చుని తాంత్రిక పూజలు..
- October 03, 2018
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తాంత్రిక పూజలు కలకలం రేపాయి. ఓ అఘోరా చనిపోయిన తన తల్లి అంతిమ సంస్కారాల్లో భాగంగా శ్మశానంలో పూజలు చేశాడు. ఆమె డెడ్బాడీపైనే కూర్చుని పెద్ద ఎత్తున మంత్రాలు జపిస్తూ హడావుడి చేశాడు. ఇది చూసి స్థానికులు హడలిపోయారు. శ్రాద్ధకర్మల్లో భాగంగా ఇవన్నీ చేసినట్టు అఘోరాగా మారిన మణికండన్ చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కాశీ నుంచి తిరిగి వచ్చిన అతను అరియమంగళం ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద ఉంటున్నాడు. 70 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియల్లో భాగంగా ఇలా పూజలు చేయడం అందర్నీ గగుర్పాటుకు గురి చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి