యూఏఈ ఆమ్నెస్టీ: తెలంగాణ కార్మికులకు టిక్కెట్లు అందించిన తెరాస NRI కో-అర్డినేటర్
- October 03, 2018
యూ.ఏ.ఈ:జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లి రకరకాల కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలను ఆ దేశం కల్పించిన ఆమ్నెస్టీ అవకాశంతో అక్కడ ఉన్న తెలంగాణ కార్మికుల బాధలు తెలుసుకొని వారికి విమాన టిక్కెట్లు సమకూర్చి ప్రభుత్వ పరంగా మంత్రి కేటీఆర్ స్వదేశానికి రప్పించిన తీరు మరియు చొరవకు అలాగే ముఖ్యమంత్రి కేసిర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించి దీనిని ముందుకు నడిపించి, ఇక్కడ ఉన్న సమస్యలను స్యయంగా చూసి, అవగాహన చేసుకుని మరియు అన్ని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వనికి వివరించిన తెరాస NRI కో-అర్డినేటర్ మహేష్ బిగాల కి కూడా TRS NRI Cell Dubai UAE తరపున ధన్యవాదాలు తెలపటం జరిగింది.విమానాశ్రయం వద్ద ఈ టిక్కెట్ల పంపిణి కార్యక్రమంలో అరవింద్ సింగ్,చిట్టిబాబు,కోటపాటి నర్సింహా నాయుడు,నరేష్ ,రవి ఉట్నూరి,రమేష్ ఏముల,గుండల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







