యూఏఈ ఆమ్నెస్టీ: తెలంగాణ కార్మికులకు టిక్కెట్లు అందించిన తెరాస NRI కో-అర్డినేటర్
- October 03, 2018యూ.ఏ.ఈ:జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లి రకరకాల కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలను ఆ దేశం కల్పించిన ఆమ్నెస్టీ అవకాశంతో అక్కడ ఉన్న తెలంగాణ కార్మికుల బాధలు తెలుసుకొని వారికి విమాన టిక్కెట్లు సమకూర్చి ప్రభుత్వ పరంగా మంత్రి కేటీఆర్ స్వదేశానికి రప్పించిన తీరు మరియు చొరవకు అలాగే ముఖ్యమంత్రి కేసిర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించి దీనిని ముందుకు నడిపించి, ఇక్కడ ఉన్న సమస్యలను స్యయంగా చూసి, అవగాహన చేసుకుని మరియు అన్ని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వనికి వివరించిన తెరాస NRI కో-అర్డినేటర్ మహేష్ బిగాల కి కూడా TRS NRI Cell Dubai UAE తరపున ధన్యవాదాలు తెలపటం జరిగింది.విమానాశ్రయం వద్ద ఈ టిక్కెట్ల పంపిణి కార్యక్రమంలో అరవింద్ సింగ్,చిట్టిబాబు,కోటపాటి నర్సింహా నాయుడు,నరేష్ ,రవి ఉట్నూరి,రమేష్ ఏముల,గుండల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి