బహ్రెయిన్లో మహాత్ముడికి ఘన నివాళి
- October 03, 2018
బహ్రెయిన్: మహాత్మాగాంధీ జీవితం, ఈ తరానికీ వచ్చే తరాలకీ ఆదర్శనమని భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా చెప్పారు. బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయస్త్రంతి వేడుకలు జరిగాయి. స్వచ్ఛత పట్ల మహాత్మాగాంధీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపేవారనీ, ఆ బాటలో మనమంతా నడవాల్సి వుందనీ, హింసకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ, అహింసా మార్గంలో అద్భుతాలు సాధించారని అలోక్ సిన్హా చెప్పారు. అహింస మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహాత్ముడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకుంటారనీ, ఆయన మార్గం అనుసరనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







