బహ్రెయిన్లో మహాత్ముడికి ఘన నివాళి
- October 03, 2018
బహ్రెయిన్: మహాత్మాగాంధీ జీవితం, ఈ తరానికీ వచ్చే తరాలకీ ఆదర్శనమని భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా చెప్పారు. బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయస్త్రంతి వేడుకలు జరిగాయి. స్వచ్ఛత పట్ల మహాత్మాగాంధీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపేవారనీ, ఆ బాటలో మనమంతా నడవాల్సి వుందనీ, హింసకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ, అహింసా మార్గంలో అద్భుతాలు సాధించారని అలోక్ సిన్హా చెప్పారు. అహింస మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహాత్ముడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకుంటారనీ, ఆయన మార్గం అనుసరనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









