బహ్రెయిన్లో మహాత్ముడికి ఘన నివాళి
- October 03, 2018
బహ్రెయిన్: మహాత్మాగాంధీ జీవితం, ఈ తరానికీ వచ్చే తరాలకీ ఆదర్శనమని భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా చెప్పారు. బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయస్త్రంతి వేడుకలు జరిగాయి. స్వచ్ఛత పట్ల మహాత్మాగాంధీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపేవారనీ, ఆ బాటలో మనమంతా నడవాల్సి వుందనీ, హింసకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ, అహింసా మార్గంలో అద్భుతాలు సాధించారని అలోక్ సిన్హా చెప్పారు. అహింస మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహాత్ముడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకుంటారనీ, ఆయన మార్గం అనుసరనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







