'ఎన్టీఆర్ కధానాయుడు' విడుదల తేదీ ప్రకటించిన క్రిష్ జాగర్లమూడి.!
- October 03, 2018
ఎన్టీఆర్ జీవిత కథని 'ఎన్టీఆర్' పేరుతో బయోపిక్గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. దివిసీమలో షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. "ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9" అనిదర్శకుడు క్రిష్ ప్రకటించారు. 9న ఎన్టీఆర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ఓ కారణం వుంది. 1983లో సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగ, ఈ సినిమాలో బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి







