'ఎన్టీఆర్ కధానాయుడు' విడుదల తేదీ ప్రకటించిన క్రిష్ జాగర్లమూడి.!
- October 03, 2018
ఎన్టీఆర్ జీవిత కథని 'ఎన్టీఆర్' పేరుతో బయోపిక్గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. దివిసీమలో షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. "ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9" అనిదర్శకుడు క్రిష్ ప్రకటించారు. 9న ఎన్టీఆర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ఓ కారణం వుంది. 1983లో సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగ, ఈ సినిమాలో బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి